తల్లీకూతుళ్ల మీదకు వేగంగా దూసుకు వెళ్లిన లారీ
iraila 14, 2021
TV77తెలుగు తెనాలి:
తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో లారీ బీభత్సం.
స్కూటీపై వెళుతున్న తల్లీకూతుళ్ల మీదకు వేగంగా దూసుకు వెళ్లిన లారీ అక్కడికక్కడే మృతి చెందిన తల్లీకూతుళ్లు షేక్ హసీనా సుల్తానా(34),షేక్ అప్సా (10)
కుమార్తెను స్కూల్ నుండి ఇంటికి తీసుకు వెళుతుండగా మార్కెట్ యార్డులో ప్రమాదం లారీ మితిమీరిన వేగమే ప్రమాధానికి కారణం అని చెబుతున్న స్థానికులు
ప్రమాదం జరిగిన వెంటనే లారీ అక్కడే వదిలి పరారైన డ్రైవర్.