రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
abuztua 25, 2021
విశాఖ జిల్లా..
ఎయిర్పోర్ట్ షీలా నగర్ మధ్య జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ...
ఇద్దరు యువకులు మృతి...
ఆనందపురం నుండి శ్రీహరిపురం లో ఉన్న స్టాక్ పాయింట్ కి వ్యాన్లో కోళ్లు తీసుకువస్తుండగా ప్రమాదం జరిగింది...
కోళ్ల ఫామ్ వ్యాన్ ఎయిర్పోర్ట్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని అతి వేగంగా వెనకనుంచి బలంగా వ్యాన్ ఢీ కొట్టడంతో.. వ్యాన్ లో ఉన్న ఇద్దరు యువకులు మృతి చెందారు.
వ్యాన్ డ్రైవర్ కి స్వల్ప గాయాలయ్యాయి..
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు...