మహిళ దారుణ హత్య

TV77తెలుగు కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా. కాకినాడ గుడారిగుంట శంతనపూరి కాలనీ లో మహిళ దారుణ హత్యకు గురి అయినా మహిళ కామిశెట్టి సుబ్బలక్ష్మి (46) గుర్తింపు. సంఘటనా స్థలనికి చేరుకొని విచారణ చేపట్టిన సర్పవరం పోలీసులు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.