రాయవరంలో కాల్పులు కలకలం

*TV77తెలుగు* గుంటూరు... మాచర్ల మండలం రాయవరంలో కాల్పలు కలకలం.పొలం వివాదంలో రెండు వర్గాల మద్య ఘర్షణ.మాజీ ఆర్మీ జవాన్ మట్టా సాంబశివరావు కాల్పులు.నాలుగు రౌండ్‌లు కాల్పులు.ఘర్షణలో మట్టా శివ అనే వ్యక్తి మృతి.ఆంజనేయులు, బాలకృష్ణ అనే ఇద్దరి పరిస్దితి విషమం.మాచర్ల ఆసుపత్రికి తరలింపు.విషయం తెలుసుకొని.సంఘటనాస్థలానికి చేరుకొని.కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న పోలీసులు...